ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియాలో భారీ సభ, మైకులను పీక్కుపోయిన పోలీసులు

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:52 IST)
ఆర్టీసి కార్మికులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు యూనివర్శిటీ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరాం, చాడ, తమ్మినేని, వివేక్ వెంకటస్వామి, పోటు రంగారావు తదితరులు హాజరు కానున్నారు.
 
ఇప్పటికే సభాస్థలికి  వందలాది ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరోవైపు సభా నిర్వహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైకులు, సౌండ్ బాక్సులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామంటున్నారు విద్యార్థులు. రేపటి నుండి ఉద్యమాన్ని తామే నడుపుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఉస్మానియా అండగా ఉందనీ, ఆర్టీసీ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 
 
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments