Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని చంపేసిన సపోటా గింజ... ఎలా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:22 IST)
ఆమధ్య తమిళనాడులో సమోసా గొంతులో ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మల్లాపూరులో చోటుచేసుకుంది. సపోటా పండు తింటున్న బాలుడు నోట్లో సపోటా గింజ ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మల్లాపురుకి చెందిన లింగా గౌడ్, సుజాతలకు ఇద్దరు కుమారులు. గౌడ్ సౌదీలో పనిచేస్తుండగా అతడి భార్య సుజాత బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ఇక్కడే వుంటోంది. సోమవారం నాడు తన విధులు ముగించుకుని వస్తూవస్తూ దారిలో తాజా సపోటా పండ్లు కనబడటంతో వాటిని కొనుగోలు చేసి తీసుకు వచ్చింది. 
 
సపోటా పండ్లతో ఆమ్మ కనబడగానే ఆమె వద్ద నుంచి ఓ సపోటా పండు తీసుకుని నాలుగేళ్ల పిల్లాడు తినేశాడు. ఐతే తింటున్న సమయంలో సపోటా పండు గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అతడు మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments