Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు హైదరాబాదు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాలపై పరిశీలన

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:46 IST)
గత కొద్ది రోజులుగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి చెరువులు, రిజర్వాయర్లు నిండి వరద ప్రవాహం ముంచెత్తుతున్నాయి. వరద తాకిడికి ప్రజలు ముప్పుతిప్పలు పడతున్నారు. దీంతో హైదరాబాదు నగరంలో భారీగా ఆస్తినష్టం, జన నష్టం జరిగింది.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదు నగర ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయంగా  1350 కోట్లు  కోరుతూ ప్రధానికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన కేంద్రం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలంచేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాదు రానున్నది.
 
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ బృందం హైదరాబాదులో పర్యటించనుంది. హైదరాబాదులో వర్షం మోత మళ్లీ షురూ అయ్యింది. తెల్లవారుజామునే నగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, మొహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments