Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు హైదరాబాదు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాలపై పరిశీలన

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:46 IST)
గత కొద్ది రోజులుగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి చెరువులు, రిజర్వాయర్లు నిండి వరద ప్రవాహం ముంచెత్తుతున్నాయి. వరద తాకిడికి ప్రజలు ముప్పుతిప్పలు పడతున్నారు. దీంతో హైదరాబాదు నగరంలో భారీగా ఆస్తినష్టం, జన నష్టం జరిగింది.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదు నగర ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయంగా  1350 కోట్లు  కోరుతూ ప్రధానికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన కేంద్రం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలంచేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాదు రానున్నది.
 
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ బృందం హైదరాబాదులో పర్యటించనుంది. హైదరాబాదులో వర్షం మోత మళ్లీ షురూ అయ్యింది. తెల్లవారుజామునే నగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, మొహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments