Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండ్రోజుల్లో 430 కోట్లు తాగేశారు

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (15:47 IST)
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మందు కిక్ ఎక్కువైంది. ఇయర్ ఎండ్ రోజు వైన్స్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఒకరోజు ముందుగానే తీసిపెట్టు కున్నారు. దీంతో డిసెంబర్‌‌ 30వ తేదీ రాష్ట్రంలో రూ.250 కోట్ల అమ్మకాలు జరిగాయి.

31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే రూ.150 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరో రూ.30 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీ రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని, ఈసారి దీనికి 50 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయని చెప్పారు.

ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్​ నుంచి 19తేదీ వరకు రూ.1036 కోట్లు సేల్ చేయగా, నెల మొత్తం రూ. 2250 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments