Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరి గుట్టలో కూలిన రెండు అంతస్తుల భవనం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (08:54 IST)
తెలంగాణా రాష్ట్రంలోని యాదగిరిగుట్టలో శుక్రవారం రెండంతస్తుల భవనం బాల్కనీ కూలి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. శ్రీరాంనగర్‌లో గుండ్లపల్లి దశరథ గౌడ్‌కు చెందిన భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
 
భవనం అనేక దుకాణాలు మరియు నివాస భాగాలను కలిగి ఉంది. మృతులను దశరథగౌడ్, సీహెచ్ శ్రీనివాస్, అంగటి ఉపేందర్, శ్రీనాథ్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments