Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరి గుట్టలో కూలిన రెండు అంతస్తుల భవనం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (08:54 IST)
తెలంగాణా రాష్ట్రంలోని యాదగిరిగుట్టలో శుక్రవారం రెండంతస్తుల భవనం బాల్కనీ కూలి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. శ్రీరాంనగర్‌లో గుండ్లపల్లి దశరథ గౌడ్‌కు చెందిన భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
 
భవనం అనేక దుకాణాలు మరియు నివాస భాగాలను కలిగి ఉంది. మృతులను దశరథగౌడ్, సీహెచ్ శ్రీనివాస్, అంగటి ఉపేందర్, శ్రీనాథ్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments