Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కె, 5కె రన్: మార్చి 6 ఉదయం టాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (17:54 IST)
మహిళలకు ప్రతిరోజూ సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళలకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా షీ టీమ్స్ హైదరాబాద్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

 
'సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం' అనే థీమ్‌కు అనుగుణంగా, షీ టీమ్‌లు మార్చి 6న పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో జెండర్ ఈక్వాలిటీ 2K, 5K రన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటిలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఉదయం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు.

 
షీటీమ్స్ ఆధ్వర్యంలో రేపు 5కే, 2కే రన్ నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మీదుగా సాగుతుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు రేపు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు వుంటాయని, వాహనదారులు గమనించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments