Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై అత్యాచారం.. టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు కూడా?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:12 IST)
ఏపీలో వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరహాలోనే తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది.

ఓ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై మూడు రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్‌కుమారుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments