Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై అత్యాచారం.. టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు కూడా?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:12 IST)
ఏపీలో వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరహాలోనే తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది.

ఓ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై మూడు రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్‌కుమారుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments