టిన్నర్ తాగి పాపాయి మృతి.. తలుపులకు రంగులు వేస్తూ..?

Webdunia
శనివారం, 13 మే 2023 (14:00 IST)
Kid
టిన్నర్ తాగి ఓ పాపాయి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆ బిడ్డ మృతి చెందింది. ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా తలుపులకు రంగులు వేస్తుండగా తెలియక టిన్నర్ తాగింది. వెంటనే పాపను హాస్పటల్ కు తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జాఫర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా వేడుకల్లో కుటుంబ సభ్యులు బిజీగా వున్నారు. తలుపులకు రంగులు వేస్తుండగా సౌమ్య (2) తెలియక కూల్ డ్రింక్ అనుకోని టిన్నర్ తాగింది. వెంటనే తల్లిదండ్రులు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. 
2 yrs old kid dies after accidentally drinks chemical in warangal

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments