Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (16:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని నార్శింగిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
 
గత రెండు రోజులుగా చలి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కోవిడ్ టెస్టులు చేయగా, వారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఈ విషయం తెలిసిన నార్సింగి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలేజీ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. మిగిలిన విద్యార్థులను కూడా హోం ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్‌ను నిర్ధారణ చేసేందుకు వారి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments