శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (16:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని నార్శింగిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
 
గత రెండు రోజులుగా చలి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కోవిడ్ టెస్టులు చేయగా, వారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఈ విషయం తెలిసిన నార్సింగి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలేజీ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. మిగిలిన విద్యార్థులను కూడా హోం ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్‌ను నిర్ధారణ చేసేందుకు వారి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments