Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలద్వారంలో 1190 గ్రాముల బంగారం.. అలా చిక్కాడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:59 IST)
శంషాబాద్‌ విమానాశ్రయంలో 1190 గ్రాముల బంగారాన్ని తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బంగారాన్ని తన మలద్వారం వుంచి అక్రమంగా తరలించాలనుకున్నాడు. కానీ శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి వస్తున్న క్రమంలో 1,190 గ్రాముల బంగారాన్ని కరిగించి ముద్ద చేసి మలద్వారంలో పెట్టుకొని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు.
 
ప్రయాణికుడి ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో విచారించగా.. రూ.59.23 లక్షల విలువైన బంగారం తరలింపు గుట్టురట్టయింది. ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు.
 
ఇకపోతే.. ఈ నెల 11న నలుగురు విదేశీ ప్రయాణికులు మలద్వారంలో 7.3 కిలోల బంగారం తీసుకొచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments