Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఉచిత ప్రయాణ ఎఫెక్టు : జట్టుపట్టుకుని.. పిడిగుద్దులతో కొట్టుకున్న మహిళలు...

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (18:17 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చురేపింది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చితక్కొట్టుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. 
 
తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు, నలుగురు మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టి వెరల్ మారింది. మహిళలు తిట్టుకోవడం, జట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళుతున్న బస్సులో చాలా మంది జనం ఎక్కారు. కొంతమంది కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీటు కోసం మహిళలు పోటీపడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా, మరికొంతమంది కిటికీ నుంచి బస్సులోకి ఎక్కారు. ఈ క్రమంలో మగ్గురు నలుగురు మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments