Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఉచిత ప్రయాణ ఎఫెక్టు : జట్టుపట్టుకుని.. పిడిగుద్దులతో కొట్టుకున్న మహిళలు...

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (18:17 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చురేపింది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చితక్కొట్టుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. 
 
తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు, నలుగురు మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టి వెరల్ మారింది. మహిళలు తిట్టుకోవడం, జట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళుతున్న బస్సులో చాలా మంది జనం ఎక్కారు. కొంతమంది కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీటు కోసం మహిళలు పోటీపడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా, మరికొంతమంది కిటికీ నుంచి బస్సులోకి ఎక్కారు. ఈ క్రమంలో మగ్గురు నలుగురు మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments