Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం కాలు జారి కాలువలో పడిన మహిళ (Video)

ఐవీఆర్
శనివారం, 31 ఆగస్టు 2024 (13:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షం సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ఐతే కొంతమంది వర్షంలో కాస్త ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు కోసం ప్రయత్నించి ప్రమాదంలో పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ వేములపల్లి కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మీదుగా హైదరాబాదు నుంచి మిర్యాలగూడకు ఓ కుటుంబం వెళుతోంది. ఐతే కాల్వ ఒడ్డున సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఓ మహిళకు ప్రమాదాన్ని తెచ్చింది. మరీ కాలువ ఒడ్డుకు వెళ్లి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆమె కాలు జారి కాలువలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను తాళ్ల సహాయంతో కాపాడారు. సుమారు 40 నిమిషాల పాటు కాలువలో స్థానికులు ప్రాణాలొడ్డి ఆమెను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments