Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలో పడిపోయింది.. (video)

selfie

వరుణ్

, ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:32 IST)
selfie
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని బోర్న్ ఘాట్ వద్ద  సెల్ఫీ తీసుకుంటుండగా ఓ మహిళ 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అడ్వెంచర్లు,   పర్వతారోహకులతో కూడిన రెస్క్యూ టీమ్ ఆ మహిళను రక్షించింది. 
 
ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పూణేకు చెందిన ఎనిమిది మంది బృందంలో ఆమె భాగం. సెల్ఫీ తీసుకుంటూ ఓ మహిళ 150 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. 
 
రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా ప్రాణాలతో కాపాడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ ఈ వీడియోలో ఆమెను ఓ మందపాటి తాడుతో కాపాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో అఖండ విజయం సాధించిన సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్