Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

ఐవీఆర్
శనివారం, 31 మే 2025 (16:16 IST)
బంగారం కోసం ఓ మహిళను గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు పరిధిలో జరిగింది. ఈ దారణ ఘటన పట్టపగలే చోటుచేసుకోవడంతో స్థానికంగా భయభ్రాంతులకు కారణమవుతోంది.
 
పూర్తి వివరాలు చూస్తే... హతురాలు బాల లక్ష్మి, భర్త సుధాకర్ దంపతులు. బాల లక్ష్మి కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా భర్త సుధాకర్ ఆటో నడుపుతుంటాడు. ఐతే శుక్రవారం మధ్యహ్నానం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరపడ్డారు. ఆమె మెడలో వున్న రెండు వరసల బంగారు పుస్తెల తాడు కోసం గొంతు కోసి హత్య చేసారు. ఆమె మెడలో బంగారంతో పాటు 5 తులాల బంగారాన్ని కూడా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను గొంతు కోసి హత్య చేసినవారు బంగారం కోసమే హత్య చేసినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక విషయాలు తెలియజేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments