Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడి పుట్టినరోజు.. బంగారు గొలుసు కోసం మహిళ ఆత్మహత్య

సెల్వి
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:48 IST)
కుమారుడి పుట్టినరోజు చేయలేదనే మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెట్ బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెట్ బషీరాబాద్ - సుభాష్ నగర్‌లో నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతుల చిన్నకుమారుడు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు బంగారు గొలుసు చేయించి వేడుకలు చేద్దామని భర్తను భార్య కోరగా.. భర్త పట్టించుకోలేదు. 
 
ఇంకా తర్వాత చూద్దామనడంతో మనస్తాపానికి గురైన నాగ సత్యవేణి ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజుల పాటు భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. 
 
మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments