Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాకింగ్ న్యూస్... 48 గంటల పాటు వైన్ షాపులకు బంద్.. కారణం?

సెల్వి
గురువారం, 10 జులై 2025 (22:35 IST)
జూలై 13 నుండి శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు 48 గంటల పాటు మూసివేయబడతాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా జూలై 13న ఉదయం 6 గంటల నుండి జూలై 15న ఉదయం 6 గంటల వరకు నగరంలోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎవరైనా మద్యం అమ్ముతూ.. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 
 
ఇంకా గాంధీనగర్, చిల్కలగూడ, లల్లాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్ వంటి 11 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మద్యం షాపులు బంద్ అవుతాయని ఆనంద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments