Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:00 IST)
ఈ మధ్యకాలంలో పులులు, చిరుత పులులు, సింహాలు, తోడేలు, మొసళ్లు వంటివి జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, కంచిరావుపల్లి గ్రామ సమీపంలోని ఓ వరిపొలం మొసలు కనిపించింది. ఈ వ్యవసాయ పొలంలో భారీ మొసలు ఉన్నట్టు స్థానిక రైతులు, కూలీలు గుర్తించి భయంతో వణికిపోయారు. 
 
ఈ విషయాన్ని వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు చెప్పడంతో ఆయన బృందంతో చేరుకుని తాళ్ల సాయంతో మొసలిని చాకచక్యంగా బంధించారు. ఈ మొసలి 13 అడుగులు పొడవు, సుమారు 300 కేజీల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి ఆ మొసలిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments