Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

సెల్వి
మంగళవారం, 20 మే 2025 (12:10 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలంటేనే ప్రస్తుతం మహిళలు జడుసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులే ప్రసవాలకు సేఫ్ అనుకుంటున్నారు చాలామంది. అయితే వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. జ్యోతిర్మయి సోమవారం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తన రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. జ్యోతిర్మయి ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆగస్టు 16, 2023న ఆమె అదే ఆసుపత్రిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. 
 
జ్యోతిర్మయికి రెండూ సాధారణ ప్రసవాలే. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడానికి, ఆమె వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారని ఆమె అన్నారు. జ్యోతిర్మయి తన ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకున్నందుకు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments