Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

సెల్వి
మంగళవారం, 17 జూన్ 2025 (11:05 IST)
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు నిరాశకు గురైన 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నస్పూర్ మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షయ, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
గణితం పేపర్‌లో పాస్ కాకపోవడంతో ఆమె నిరాశ చెందిందని సమాచారం. ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి అక్షయ పైకప్పుకు వేలాడుతూ కనిపించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు సంగారెడ్డిలో, రాయ్‌పల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒక సబ్జెక్టులో ఉరి వేసుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments