Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇవ్వలేదు.. రూ.3లక్షల కోట్లే ఇచ్చింది..

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (12:16 IST)
తెలంగాణకు పదేళ్లలో కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం తప్పుబట్టారు. రాష్ట్రానికి రూ. 3,70,235 కోట్లు మాత్రమే వచ్చాయి. 
 
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. నగరంలో జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న విక్రమార్క.. పదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి వచ్చిన నిధులపై కేంద్రం గణాంక వివరాలను బయటపెట్టాలన్నారు. 
 
గత ఏడాది కాంగ్రెస్ పగ్గాలు చేపట్టకముందే రాష్ట్రాన్ని రూ. 7లక్షల కోట్ల అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసినందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. 
 
ఎన్నికలకు ముందు రైతు బంధు పథకానికి ఉద్దేశించిన రూ.7 వేల కోట్లను దారి మళ్లించి రాష్ట్ర ఖజానాకు జీరో బ్యాలెన్స్‌ లేకుండా చేశారని మాజీ సీఎం కే చంద్రశేఖర్‌ను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments