Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 4000 పెన్షన్ కావాలా? ఐతే ఈ పని చేయాలంటున్న రేవంత్ సర్కార్

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (14:09 IST)
తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కార్ తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా అర్హులైనవారికి చేయూత పథకం కింద రూ. 4000 ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
 
డిశెంబరు 28 నుంచి జనవరి 6 వరకూ రేవంత్ సర్కార్ నిర్వహించే ప్రజాపాలనలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. ఐతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేసింది. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments