Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు ఇద్దరు భార్యలు.. రెండో భార్యకు వేరొక వ్యక్తితో లింక్.. రెండు ప్రాణాలు బలి

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (16:24 IST)
అక్రమ సంబంధం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నాగర్ కర్నూల్‌లో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మునగనూరు గ్రామంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సంఘమోని వెంకటయ్యకు ఇద్దరు భార్యలు ఉండగా రెండో భార్య అయిన తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో గ్రామపెద్దల సమక్షంలో ఎన్నిసార్లు విన్నవించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
ఈ విషయమై శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తారకమ్మ(34) నిద్రిస్తుండగా భర్త వెంకటయ్య(45) ఆగ్రహానికి గురై తలపై రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం భర్త వెంకటయ్య గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments