Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థునిలతో ఇటుకలు మోయించిన ఎస్ఓ (Video)

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (09:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) భవానీ విద్యార్థినిలతో ఇటుకలు మోయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భవనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండటంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోయించారు. 
 
యాదాద్రి భువనగిరి - చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాఖీ పండుగ రోజు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోపిస్తూ కూలీ పని చేయించారు. విద్యార్థినిలతో ఇటుకలు మోపించడం ఏంటి అని ప్రశ్నించిన వారికి పని చేయించడం తప్పా అని అంటూ ఆమె పొగరుగా సమాధానమిచ్చారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments