Webdunia - Bharat's app for daily news and videos

Install App

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (20:04 IST)
అందరి ముందు తనను దూషించి నా ఇజ్జత్ తీశాడంటూ ఓ రైతు ట్రాక్టర్‌కు నిప్పు పెట్టాడు. ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ గ్రామానికి చెందిన గడ్డం రవి అనే రైతు రెండేళ్ల క్రితం ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ.98 వేలు చొప్పున నెలసరి వాయిదాల్లో చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల రూ.80 వేలు చెల్లించగా, మిగిలిన రూ.18 వేలు చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు రవి ఇంటికి వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన రవి.. ఏజెంట్లు తనను దూషించి ఇజ్జత్ తీశాడంటూ ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments