Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌- భట్టి విక్రమార్క ప్రకటన

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (22:09 IST)
నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ను అందించాలని తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రభావాన్ని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ పథకం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 27,862 విద్యాసంస్థలకు ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేస్తుందని ఆర్థిక, ఇంధన శాఖలు నిర్వహిస్తున్న విక్రమార్క తెలిపారు. పథకం అమలు కోసం విద్యుత్ శాఖకు అయ్యే ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. పథకం యొక్క విధివిధానాలు జీవోలో వివరించబడ్డాయని భట్టి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments