Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలులో దెయ్యం ఉందని భయపడిన విద్యార్థులు... రాత్రంతా ఒంటరిగా స్కూల్‌లో నిద్రించిన టీచర్..

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (10:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందంటూ ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భయంతో వణికిపోసాగారు. దెయ్యం లేదని ఉపాధ్యాయులు ఎంతగానో చెప్పినప్పటికీ విద్యార్థులు మాత్రం నమ్మలేదు. దీంతో ఒక ఉపాధ్యాయుడు సాహసం చేసి విద్యార్థుల్లో ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టాడు. 
 
ఆ స్కూల్ భవనంలోనే ఒంటరిగా రాత్రిపూట నిద్రపోయాడు. ఇలా విద్యార్థుల్లో భయం పోగొట్టాడు. ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పుర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో చెట్టు కూలడం, అలానే ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని దెయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. వారిలో భయం పోగొట్టేందుకు స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలో నిద్రించారు. ఉదయం స్కూల్‌కు వెళ్లగా టీచర్ క్షేమంగా ఉండడం చూసి దెయ్యం లేదని విద్యార్థుల్లో నమ్మకం కలిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments