Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి మృతి...

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (12:31 IST)
ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణాకు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది. పేరు స్నిగ్ద. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామవాసి. వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 
 
ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని అర్థరాత్రి సమయంలో ఆమెకు సుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లగా, అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. వారు వెళ్ళేసరికి ఆమె గదిలో శవమై కనిపించింది. ఈ విషయాన్ని వారు పటాన్‌చెరులోని కుటుంబ సభ్యులకు చేరవేశారు. 
 
స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా పని చేస్తున్నారు. స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైద్య విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments