Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (17:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, టెన్త్, ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు చెందిన విద్యార్థులు ముమ్మరంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ కోవలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్‌లో చిరుతిండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన తాజాగా మోనూ రూపొందించి ఉత్తర్వులు కూడా జారీచేశారు. 
 
ఈ మెనూ ప్రకారం తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శెనగలు - ఉల్లిపాయ వంటి వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 
 
ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు చేయనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌లో స్నాక్స్ అందించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments