Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ.. టీ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం!

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (09:25 IST)
తెలంగాణ రాష్ట్ర కోటాలో రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ పేరును ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. 
 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా తెలంగాణ మంత్రులు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అభిషేక్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో మను సింఘ్వీ సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments