Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కాశ్మీర్ టెక్కీ ఆత్మహత్య.. అంతా ప్రేమ వ్యవహారమే

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (12:19 IST)
మల్టీ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల టెక్కీ మృతదేహం గుల్షన్‌నగర్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో లభ్యమైందని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. బాధితురాలిని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇరామ్ నబిదార్‌గా గుర్తించారు. నవంబర్ 7వ తేదీ నుంచి ఆమె కార్యాలయంలో లాగిన్ కాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె కార్యాలయంలో అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
 
బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లాట్ తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments