Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి చీమలు పట్టినా పట్టించుకోని కొడుకులు (Video)

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (15:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నెక్కొండలో ఓ దారుణం వెలుగు చూసింది. తల్లి శరీరానికి చీమలు పట్టినా కుమారులు ఏమాత్రం పట్టించుకోలేదు. వృద్ధాప్యంలో ఆమె ఆలనాపాలనా చూసేందుకు పిల్లల్లో ఒక్కరు కూడా ముందుకురాలేదు. దీంతో ఆ వృద్ధురాలు ఇంటి బయటే ఉండిపోయింది. ఆమెకు చీమలు పడుతున్నప్పటికీ కుమారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ స్థితిలో ఆమెను చూసిన వారికి అయ్యో పాపం అంటున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొమరమ్మ(73) అనే వృద్ధారుల ఇటీవల కింద పడి గాయల పాలైంది. ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స పూర్తి కాకముందే ఆ తల్లిని ఇంట్లో వొదిలేసి వెళ్ళిపోయారు. నిస్సహాయత స్థితిలోపడి ఉన్న కొమరమ్మ గాయాన్ని చీమలు, దోమలు పీక్కు తింటున్నాయి. ఇది చూసిన గ్రామస్థులు.. మీరేం మనుషులు అంటూ మీడియాకి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments