Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడులో ఆరుగురు మృతి: మృతుల్లో ఎండీ, మేనేజర్?

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (19:53 IST)
తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలి ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో కంపెనీ ఎండీ, మేనేజర్ వున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమయంలో భవనంలో 50 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే నిజమైతే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
 
పేలుడుకి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు భవనంలోని మరో రియాక్టర్‌ పేలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐతే అగ్నిమాపకదళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయించారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments