Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (12:30 IST)
Bhavishyavani
సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. బోనాల పండుగ మరుసటి రోజు ఈ కార్యక్రమం జరగడంతో భవిష్యవాణి వినేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. అమ్మవారి ముందు పచ్చని కుండపై నిల్చుని స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి వినిపించారు.
 
ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలువురు భక్తులు వర్షంలో తడుస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. తనను దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారని ఆమె తెలిపారు.

ఇంకా, ఈ సంవత్సరం ఐదు వారాల పాటు భక్తులు ప్రార్థనలు చేయాలని అమ్మవారు సూచించారు. అమ్మవారి మార్గదర్శనానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సూచనలను శ్రద్ధగా పాటిస్తానని ప్రమాణం చేశారు. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నానని అమ్మవారు తెలిపారు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments