Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (12:30 IST)
Bhavishyavani
సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. బోనాల పండుగ మరుసటి రోజు ఈ కార్యక్రమం జరగడంతో భవిష్యవాణి వినేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. అమ్మవారి ముందు పచ్చని కుండపై నిల్చుని స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి వినిపించారు.
 
ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలువురు భక్తులు వర్షంలో తడుస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. తనను దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారని ఆమె తెలిపారు.

ఇంకా, ఈ సంవత్సరం ఐదు వారాల పాటు భక్తులు ప్రార్థనలు చేయాలని అమ్మవారు సూచించారు. అమ్మవారి మార్గదర్శనానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సూచనలను శ్రద్ధగా పాటిస్తానని ప్రమాణం చేశారు. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నానని అమ్మవారు తెలిపారు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments