వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

సెల్వి
సోమవారం, 21 జులై 2025 (15:04 IST)
Hang
సంగారెడ్డి వోక్సెన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తన హాస్టల్ గదిలో 19 ఏళ్ల ఆర్కిటెక్చర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
రుషికేశ్ హైదరాబాద్‌లోని సరూర్ నగర్ నివాసి. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. అతని గది నుంచి ఎలాంటి శబ్ధం లేకుండా నిశ్శబ్ధంగా వుండటంతో అనుమానంతో హాస్టల్ సిబ్బంది గది కిటికీలు తెరిచి చూశారు. 
 
అక్కడ రుషికేశ్ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకున్న మునిపల్లి పోలీసులు అతని గది నుండి అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తులో భాగంగా దానిని పరిశీలిస్తున్నారు.
 
ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అతని క్లాస్‌మేట్స్, హాస్టల్ మేట్స్, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments