Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను రూ. 100 కోట్లు అడిగిన రేవంత్ రెడ్డి.. కౌంటరిచ్చిన కేసీఆర్

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:04 IST)
సాగునీటి కొరతతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల మండిపడ్డారు. ఈ దుస్థితిలో రైతుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట ప్రస్తావించగా.."కేసీఆర్‌ తన ఎలక్టోరల్‌ బాండ్‌ నిధుల నుంచి ఇతర కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలను ఇవ్వవచ్చు. అప్పుడు ఆయన కోరిన నష్టపరిహారాన్ని సంతోషంగా పంపిణీ చేస్తాం.." అంటూ రేవంత్ చాకచక్యంగా దాటవేశారు. 
 
అయితే ఈరోజు మీడియాతో రేవంత్‌ చేసిన ప్రత్యారోపణపై కేసీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. "ప్రత్యర్థి పార్టీ నుంచి సీఎం రూ.100 కోట్లు అడగడం తమాషాగా ఉంది. చేతకాని పక్షంలో సీఎం పదవి నుంచి వైదొలగాలి. ఆ తర్వాత రైతులకు నష్టపరిహారం ఎలా ఇస్తారో చూసి సీఎం పని నేర్చుకోమన్నారు.
 
చివరకు బీఆర్‌ఎస్‌ ఎన్నికల నిధి నుంచి సీఎం రేవంత్‌ రూ. 100 కోట్లు అడగడం, దానికి ప్రతిఫలంగా కేసీఆర్‌ సీఎం పదవి ఇవ్వాలని కోరడంతో రైతు పరిహారంపై వాడివేడి చర్చ ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments