Webdunia - Bharat's app for daily news and videos

Install App

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (19:37 IST)
Krystyna Pyszkova
తెలంగాణ మే 7 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 72వ ఎడిషన్. మిస్ వరల్డ్ ప్రారంభం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే మొత్తం హైదరాబాద్‌లోనే ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అందాల రాశులను ఈ వేడుకలో పాల్గొనేవారిని స్వాగతిస్తోంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు. 
 
"యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం నాకు ఆనందం, ఆత్మ శాంతిని కలిగించింది. తెలంగాణలో దాగివున్న ఇలాంటి మేటి రత్నాలను మరిన్ని చూడటానికి నేను వేచి ఉండలేను" అని పిస్జ్కోవా అన్నారు. 
 
యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకోవడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తోంది. ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంత వాతావరణం నన్ను ఎంతో ఆకర్షించాయి" అని క్రిస్టినా పిస్జ్కోవా పేర్కొన్నారు.  
Krystyna Pyszkova
 
త్వరలోనే 120 మంది మిస్ వరల్డ్ స్పర్థాకులు కూడా ఈ దివ్యమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు. వారు కూడా ఇక్కడి వైభవాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments