Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:47 IST)
వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటుకుని ఇబ్రహీంపట్నం వెళ్లే దారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు తనిఖీల్లో బైటపడింది. దీనితో ఆ రోడ్డు మార్గంలో ప్రజలు వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా వుంటుండంతో దోపిడీలు చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే మార్గంలో యువ జంటలు చాటుమాటు వ్యవహారాలను కూడా సాగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో రెండు జంటలు వారి కంటకు కనిపించారు. వారిని పట్టుకుని ఇటువైపు రావద్దంటే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ రెండు జంటల్లో ఒక జంట సమీపంలో వున్న కళాశాలకు చెందినవారు కాగా మరో జంట ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా బహిరంగ ప్రదేశాలకు, నిర్మానుష్య ప్రదేశాలకు రావద్దని చెప్పి పంపించారు. ఒకవేళ తప్పనిసరిగా ఇబ్రహీపట్నం వెళ్లాలనుకునేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నలుగురైదుగురు కలిసి వెళ్లాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments