Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

ఐవీఆర్
సోమవారం, 10 మార్చి 2025 (15:54 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఓ కారులో తిరుగుతూ చితాభస్మాన్ని శరీరానికి రాసుకుంటూ, విపరీతమైన రద్దీ ప్రాంతాల్లో రోడ్డుపై దిగి పోలీసులకు చుక్కలు చూపించే అఘోరీ గురించి పరిచయం అక్కర్లేదు. గత కొన్నిరోజులుగా ఈ అఘోరీ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ అఘోరీ ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోస వెళితే అక్కడే వున్న రాజేష్ నాథ్ అనే వ్యక్తి చితకబాదాడు. అతడలా చితక బాదుతున్నా అఘోరీ మాత్రం అతడి దెబ్బలు తింటూ మౌనంగా వుంది. ఇపుడీ వీడియో లీక్ అయ్యింది. వర్షిణి, రాజ్ నాధ్, అఘోరీల మధ్య వున్న సంబంధం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది.
 
మరోవైపు అఘోరీ నాకు అమ్మ అంటూ ఓ బీటెక్ విద్యార్థిని వీడియోలో చెబుతోంది. తను కూడా అమ్మ దారిలో అఘోరీ అవుతాననీ, ఆమె చెప్పిన నిబంధనలన్నీ పాటిస్తానంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments