Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

ఐవీఆర్
సోమవారం, 10 మార్చి 2025 (15:54 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఓ కారులో తిరుగుతూ చితాభస్మాన్ని శరీరానికి రాసుకుంటూ, విపరీతమైన రద్దీ ప్రాంతాల్లో రోడ్డుపై దిగి పోలీసులకు చుక్కలు చూపించే అఘోరీ గురించి పరిచయం అక్కర్లేదు. గత కొన్నిరోజులుగా ఈ అఘోరీ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ అఘోరీ ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోస వెళితే అక్కడే వున్న రాజేష్ నాథ్ అనే వ్యక్తి చితకబాదాడు. అతడలా చితక బాదుతున్నా అఘోరీ మాత్రం అతడి దెబ్బలు తింటూ మౌనంగా వుంది. ఇపుడీ వీడియో లీక్ అయ్యింది. వర్షిణి, రాజ్ నాధ్, అఘోరీల మధ్య వున్న సంబంధం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది.
 
మరోవైపు అఘోరీ నాకు అమ్మ అంటూ ఓ బీటెక్ విద్యార్థిని వీడియోలో చెబుతోంది. తను కూడా అమ్మ దారిలో అఘోరీ అవుతాననీ, ఆమె చెప్పిన నిబంధనలన్నీ పాటిస్తానంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments