Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. పల్టీలు కొట్టింది.. ముగ్గురు మృతి- 20మందికి గాయాలు

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (11:36 IST)
Accident
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లాలో సిమెంట్ లారీని ట్రావెల్స్ బ‌స్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలైనాయి. 
 
ఏలూరు సమీపంలో సోమవరప్పాడు - చొదిమెళ్ళ వద్ద ఆగివున్న లారీని వెంకట రమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఇంకా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 
 
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు నంబర్ NL 01 B 3092గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments