దీపావళి కానుకగా ఇళ్లను బహుమతిగా ఇస్తున్నాం: మంత్రి

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు దీపావళి పండుగగా ఇందిరమ్మను ఇవ్వబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, వైఎస్ఆర్ జీవించివున్నపుడు ఇందిరమ్మ గృహాలను నిర్మించారని, ఇపుడు కూడా అలాగే ఇస్తామని తెలిపారు. 
 
అలాగే, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. సీసీఐ అభినందనల ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
 
రైతులకు ఎక్కడా నష్టం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టంచేశారు. వేబ్రిడ్జి కాటాలోతేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. 
 
ఈ యేడాది అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోతున్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్ష నేతలు నష్టం వెచ్చించినట్టు ధ్వజమెత్తారు. అర్హులైన రైతులందరికీ తలతాకట్టు పెట్టైనా మిగతా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments