Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి కానుకగా ఇళ్లను బహుమతిగా ఇస్తున్నాం: మంత్రి

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు దీపావళి పండుగగా ఇందిరమ్మను ఇవ్వబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, వైఎస్ఆర్ జీవించివున్నపుడు ఇందిరమ్మ గృహాలను నిర్మించారని, ఇపుడు కూడా అలాగే ఇస్తామని తెలిపారు. 
 
అలాగే, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. సీసీఐ అభినందనల ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
 
రైతులకు ఎక్కడా నష్టం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టంచేశారు. వేబ్రిడ్జి కాటాలోతేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. 
 
ఈ యేడాది అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోతున్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్ష నేతలు నష్టం వెచ్చించినట్టు ధ్వజమెత్తారు. అర్హులైన రైతులందరికీ తలతాకట్టు పెట్టైనా మిగతా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments