Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సెల్వి
గురువారం, 13 మార్చి 2025 (10:44 IST)
Kids
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ పిల్లల పట్ల కసాయి తల్లిగా మారింది. తెలంగాణలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో దివ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే దివ్య వదిలేసి వెళ్లింది. అనారోగ్యంతో  ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తండ్రిని చూసేందుకు వెళ్లిన దివ్య అక్కడే పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అంతేగాకుండా తండ్రితో గొడవపడి ఇద్దరు పిల్లను అక్కడే వదిలేసి జంప్ అయ్యింది. దీంతో ఆ పిల్లలు అమ్మమ్మ తాత వద్దనే వుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments