Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సెల్వి
గురువారం, 13 మార్చి 2025 (10:44 IST)
Kids
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ పిల్లల పట్ల కసాయి తల్లిగా మారింది. తెలంగాణలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో దివ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే దివ్య వదిలేసి వెళ్లింది. అనారోగ్యంతో  ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తండ్రిని చూసేందుకు వెళ్లిన దివ్య అక్కడే పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అంతేగాకుండా తండ్రితో గొడవపడి ఇద్దరు పిల్లను అక్కడే వదిలేసి జంప్ అయ్యింది. దీంతో ఆ పిల్లలు అమ్మమ్మ తాత వద్దనే వుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు - సినీ దర్శకుడు గీతాకృష్ణపై కేసు

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments