Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ఐవీఆర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (22:04 IST)
పహెల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క దెబ్బతో పాకిస్తాన్ దేశాన్ని రెండు ముక్కలు చేసేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీరును భారతదేశంలో కలిపేయండి. కోట్లాది భారతీయులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మద్దతుగా వుంటారు.
 
1967, 1971లో పాకిస్తాన్ ఇటువంటి దాడులకు పాల్పడ్డప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసారు. ఇప్పుడు కూడా మీరు ఇదే చేయండి. అప్పుడు ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారు. మోడీజి దుర్గామాత భక్తుడు కనుక ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలి అంటూ నినదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments