44 ఏళ్ల మహిళను హత్య చేసిన ఆటో డ్రైవర్.. కారణం ఏంటంటే?

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (08:46 IST)
44 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి షేక్ జావీద్ ఖాన్, అలియాస్ అమీర్ అలీ (34) అని తేలింది. ఇతడు ఆటో రిక్షా డ్రైవర్. విద్యానగర్‌లోని ఉషా కిరణ్ ఆర్కేడ్స్ అపార్ట్‌మెంట్‌లో వుంటున్నాడు. 
 
యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీకి చెందిన సుధారాణిని జావీద్ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలనీ సమీపంలో నిందితుడు షేక్ జావీద్‌ను పట్టుకున్నారు. విచారణ సమయంలో, జావీద్ నేరాన్ని అంగీకరించాడు. 
 
ఆర్థిక లాభం, ప్రతీకారం, వ్యక్తిగత పగతోనే ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. రక్తంతో తడిసిన కత్తి, చోరీకి గురైన నగలు, పత్రాలు సహా కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ద్విచక్ర వాహనం, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments