Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (11:26 IST)
Man
ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులతో మరో వ్యక్తి మృతి చెందాడు. ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో మానసిక ఆందోళనకు గురైయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్‌ (28) అనే వ్యక్తి రుణం తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ ఒక ప్రైవేట్ యాప్ ద్వారా రూ.3 లక్షలు రుణంగా తీసుకున్నాడు. 
 
ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో అక్కన్నపేట అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పొందుతూ గంగాధర్‌ మరణించాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments