Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుదాఘాతంతో చిరుత మృతి... ఫెన్సింగ్‌ను తాకి..?

సెల్వి
బుధవారం, 28 ఆగస్టు 2024 (19:16 IST)
Leopard
కామారెడ్డిలో కరకట్ట సమీపంలో విద్యుదాఘాతంతో చిరుత మృతి చెందింది. కామారెడ్డి యల్లారెడ్డి మండలం హాజీపూర్‌ వాగులో బుధవారం పొలాల చుట్టూ వేసిన విద్యుత్‌ ఫెన్సింగ్‌ను తాకిన చిరుతపులి విద్యుదాఘాతానికి గురైంది. 
 
హాజీపూర్ కరకట్ట సమీపంలోని విద్యుత్ కంచె సమీపంలో చిరుతపులి చనిపోయిందని కొంతమంది రైతులు కనుగొన్నారు. వారు దానిని బహిరంగ ప్రదేశంలో పాతిపెట్టారు. 
 
అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో చిరుత మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments