Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న సిబ్బంది.. ముష్టిఘాతాలు కురిపించిన కిక్ బాక్సర్ (Video)

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ సిబ్బందిపై యువకుడు ఒకరు ముష్టిఘాతాలు కురిపించాడు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరడమే ఆ సిబ్బంది చేసిన నేరం. విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కోరగా, అతనిపై యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ బకాయిలు రూ.6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించారు. దీంతో విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు(19) విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. ఈ పిడిగుద్దులకు తాళలేక ఆ సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments