Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (18:09 IST)
తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. ఇప్పటికే సస్పన్షన్ వేటు పడిన ఏఈ నిఖేష్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నట్లు ఫిర్యాదు అందటంతో ఆయనకు సంబంధించిన ఆస్తులపై తెలంగాణ ఏసీబి అధికారులు సోదాలు చేపట్టారు.
 
బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనేక అనుమతులను ఇచ్చిన నిఖేష్ అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అందినకాడికి అక్రమార్జన చేసినట్లు తేలింది. ఏసీబి సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. 5 ప్లాట్లు, ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఓపెన్ ఫ్లాట్స్, రెండు కమర్షియల్ స్పేసుకి సంబంధించి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments