Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (18:09 IST)
తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. ఇప్పటికే సస్పన్షన్ వేటు పడిన ఏఈ నిఖేష్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నట్లు ఫిర్యాదు అందటంతో ఆయనకు సంబంధించిన ఆస్తులపై తెలంగాణ ఏసీబి అధికారులు సోదాలు చేపట్టారు.
 
బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనేక అనుమతులను ఇచ్చిన నిఖేష్ అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అందినకాడికి అక్రమార్జన చేసినట్లు తేలింది. ఏసీబి సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. 5 ప్లాట్లు, ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ఓపెన్ ఫ్లాట్స్, రెండు కమర్షియల్ స్పేసుకి సంబంధించి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments