Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీరో కరెంట్ బిల్లు కావాలంటే ఆ పని చేయండి: డిప్యూటీ సిఎం భట్టి

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (21:10 IST)
కాంగ్రెస్ ప్ర‌క‌టించిన 6 గ్యారంటీల అమ‌లులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గృహ‌జ్యోతి ప‌థ‌కం విజయవంతంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహ‌జ్యోతి ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 40,33,702 మందికి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం.  
 
కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు, ఈ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం మంచిది కాదు. ప్రజాపాలనలో రేష‌న్ కార్డు నెంబ‌ర్‌, విద్యుత్తు స‌ర్వీసు నెంబ‌ర్‌ను స‌రిగ్గా పొందుప‌రిచి దరఖాస్తు చేసుకున్న ల‌బ్ధిదారుల‌కు ఈ నెల జీరో బిల్లు వ‌చ్చిందని చెప్పారు.
 
ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున త‌ప్పులు ప‌డిన వారు వెంట‌నే ఎంపిడివో కార్యాల‌యానికి వెళ్లి అక్క‌డ ఉన్న ప్ర‌జపాల‌న అధికారికి తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన త‌రువాత జీరో బిల్లు వస్తుంది.'' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments