Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (16:13 IST)
ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన శనివారం గాంధీ భవన్‌‍లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 
 
వీటిపై ఆయన శనివారం వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇ్చచారు. కాంగ్రెస్ నేతలంటే తనకు అమితమైన గౌరవం ఉంది. కొందరు నేతలపై తాను చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవచ్చు. తాను బలవంతుడినో.. బలహీనుడినో అందరికీ తెలుసన్నారు. 
 
కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరినట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తపన మా అందరిలో ఉందన్నారు. 
 
మరవైపు, తెలంగాణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ, మేము నోటీసు ఇస్తే కొండా మురళి వచ్చారు. ఆయన మాకు వివరణ ఇచ్చారు. రాతపూర్వకంగా కూడా వివరణ ఇచ్చారు అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments