Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. హత్య చేసి అర్థరాత్రి నిప్పంటించాడు..

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (09:47 IST)
ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహానికి సోమవారం అర్థరాత్రి నిప్పంటించినట్లు బండ్లగూడ పోలీసులు తెలిపారు. హత్యానంతరం నిందితుడు ఫరాఖ్ ఖురేషీ పారిపోగా, పోలీసులు గాలిస్తున్నారు. 
 
బాధితురాలిని 23 ఏళ్ల కమర్ బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ జంటకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ తాతయ్యలతో కలిసి హష్మాబాద్‌లోని మరో పోర్షన్‌లో ఉన్నారు. 
 
ఫయాజ్ లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడని, దంపతుల మధ్య తలెత్తిన గొడవల కారణంగా హత్య చేసినట్లు బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ తెలిపారు. 
 
తెల్లవారుజామున 1.40 గంటలకు హత్య జరగగా, 1.50 గంటలకు స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments