Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. హత్య చేసి అర్థరాత్రి నిప్పంటించాడు..

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (09:47 IST)
ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహానికి సోమవారం అర్థరాత్రి నిప్పంటించినట్లు బండ్లగూడ పోలీసులు తెలిపారు. హత్యానంతరం నిందితుడు ఫరాఖ్ ఖురేషీ పారిపోగా, పోలీసులు గాలిస్తున్నారు. 
 
బాధితురాలిని 23 ఏళ్ల కమర్ బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ జంటకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ తాతయ్యలతో కలిసి హష్మాబాద్‌లోని మరో పోర్షన్‌లో ఉన్నారు. 
 
ఫయాజ్ లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడని, దంపతుల మధ్య తలెత్తిన గొడవల కారణంగా హత్య చేసినట్లు బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ తెలిపారు. 
 
తెల్లవారుజామున 1.40 గంటలకు హత్య జరగగా, 1.50 గంటలకు స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments